ఆయిల్ ఫామ్ తోటల విస్తరణ త్వరితగతిన పూర్తి చెయ్యాలి: కలెక్టర్

63చూసినవారు
ఆయిల్ ఫామ్ తోటల విస్తరణ త్వరితగతిన పూర్తి చెయ్యాలి: కలెక్టర్
మహబూబ్ నగర్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి జిల్లా స్థాయి ఉద్యానవన అధికారులతో ఆయిల్ ఫామ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. జిల్లాలో ఆయిల్ ఫామ్ తోటల విస్తరణ త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఈ సంవత్సరం జిల్లాలో నిర్దేశించిన 2500 ఎకరాల ఆయిల్ ఫామ్ తోటల పెంపకం లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్