ప్రధానిగా మోదీ ఉండగా రైతులు బాగుపడరు: శ్రీహరి రావు

75చూసినవారు
భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఉన్నన్ని రోజులు రైతులు బాగుపడరని గురువారం తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీహరి రావు అన్నారు. మహబూబ్ నగర్ డిసిసి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ. రైతులందరూ ఏకమై భారతీయ జనతా పార్టీని గద్దెదించాలన్నారు. స్వామినాథన్ సిఫారసును కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్