హోటల్ లీజుపై విచారణ జరిపించండి: శ్రీనివాస్ గౌడ్

52చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద నిర్మిస్తున్న టూరిజం హోటల్ ను తాను లీజుకు తీసుకున్నానని కాంగ్రెస్ మంత్రులు చేసిన ఆరోపణలలో నిజం లేదని మంగళవారం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ. తాను హోటల్ను 99 ఏళ్లు లీజుకు తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణపై విచారణ జరిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్