బీజేపీలో చేరికలు

67చూసినవారు
మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ సమక్షంలో బుధవారం పట్టణం పరిధిలోని బోయపల్లి 16 వ వార్డుకు చెందిన దాదాపు 300 మంది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి వారిని ఆహ్వానించారు. అరుణ మాట్లాడుతూ. దేశంలో మోడీ ప్రభుత్వం పాలనపై నమ్మకంతో వివిధ పార్టీల వారు స్వచ్ఛందంగా పార్టీలోకి వస్తున్నారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్