మన్యంకొండ హుండీ ఆదాయం 5. 5, 62, 300

1547చూసినవారు
మన్యంకొండ హుండీ ఆదాయం 5. 5, 62, 300
మహబూబ్ నగర్ జిల్లా మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో అనుబంధ మైన అలివేలు మంగతాయారు ఆలయంలో శనివారం హుండీ లెక్కింపు జరిగింది. రూ. 5, 62, 300 హుండీ ద్వారా ఆదాయం వచ్చిందని ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్ కుమార్, ఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. ఇందులో నోట్లు రూ. 5, 00, 460 ఉండగా. నాణెలు 61, 840 వచ్చాయన్నారు. కార్యక్రమంలో అళహరి రామకృష్ణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వీణధారి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్