బీజేపీ అభ్యర్థులను ఓడించి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి

71చూసినవారు
బీజేపీ అభ్యర్థులను ఓడించి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి
కల్వకుర్తి పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం సాయంత్రం సిపిఎం పార్టీ ముద్రించిన బిజెపి బందిఖానా నుండి దేశాన్ని విముక్తి చేద్దాం అనే పుస్తకాన్ని పార్టీ జిల్లా కార్యదర్శి పర్వతాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బృంగి ఆనంద్ కుమార్ విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ యువతకు ప్రతి ఏటా ఇస్తామన్న రెండు కోట్ల కొలువలు ఇవ్వలేదు కానీ ఇంటింటికి అయోధ్య అక్షింతలు మాత్రం ఇచ్చి పంపిచారని గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్