డబుల్ బెడ్ రూమ్ లకు పట్టా సర్టిఫికెట్లు అందజేయాలి

76చూసినవారు
డబుల్ బెడ్ రూమ్ లకు పట్టా సర్టిఫికెట్లు అందజేయాలి
కల్వకుర్తి పట్టణంలో సోమవారం మధ్యాహ్నం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పంపిణీ చేయాలనీ మండల తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీఎం తాలూకా నాయకులు ఆంజనేయులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ చేతులు మీదుగా లక్కీ డ్రా తీసి లబ్ధిదారులను ఎంపిక చేసి ఆరు నెలలు గడుస్తున్నా నేటికీ లబ్ధిదారులకు పట్టా సర్టిఫికెట్ ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం అని అన్నారు.

సంబంధిత పోస్ట్