రామాలయంలో పంచాంగ శ్రవణం

1085చూసినవారు
కొల్లాపూర్ మండలం కుడికిల్లలోని రామాలయం రామాలయంలో శ్రీ క్రోధీ నామ తెలుగు సంవత్సర ఉగాది పండుగ పర్వదినం సందర్భంగా మంగళవారం పంచాంగ శ్రవణం వేదపండితులుచే శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల జన్మరిత్యా, గోచారరీత్యా ఆదాయ, ఖర్చు, రాజ్యపుజం, అవమానం తదితర పంచాంగ వివరాలు తెలిపారు. జడ్పిటిసి జూపల్లి భాగ్యమ్మ, రఘుపతిరావు స్వామి వారి ఊరేగింపులో పాల్గొన్నారు, తదనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్