మధ్యాహ్న భోజన కార్మికులకు 26,000 వేతనం ఇవ్వాలి

80చూసినవారు
నారాయణపేట జిల్లా మక్తల్ తహసిల్దార్ కార్యాలయం ముందు గురువారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించి కనీస వేతనం ఇవ్వాలని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కొండన్న మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ. 26000 ఇవ్వాలని అలాగే ఇతర సమస్యలు కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్