చిట్యాలలో జోరుగా ఎన్నికల ప్రచారం

77చూసినవారు
చిట్యాలలో జోరుగా ఎన్నికల ప్రచారం
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం చిట్యాల గ్రామంలో శనివారం పాలమూరు బిజెపి ఎంపీ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా మండల అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో జోరుగా ఇంటింటి ప్రచారం చేశారు. ఉమ్మడి జిల్లాలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారం కోసం డీకే అరుణ గెలుపు ఎంతో అవసరం అని అన్నారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్