బిజినేపల్లి లో బి ఆర్ ఎస్ రోడ్ పార్టీ షో

70చూసినవారు
ఆరు గ్యారంటీల పేరుతో 420 అబద్ధాలు చెప్పి, రాత్రికి రాత్రే కేసుల దింపి, జనాలతో ఓటేయిం చుకుని మోసం చేసిందని బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం బిజినేపల్లి, తిమ్మాజిపేటలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించారు. హామీ ఇచ్చిన పథకాలు ఇప్పటి వరకు అమలు చేయలేదని, రైతు రుణమాఫీ అతీగతీ లేదని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్