ముగిసిన ఎన్ఎస్ఎస్ శిబిరం

548చూసినవారు
ముగిసిన ఎన్ఎస్ఎస్ శిబిరం
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం గంగారం గ్రామంలో గతవారం రోజులుగా పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ శిబిరం శుక్రవారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి నాగర్ కర్నూల్ ఎ. ఎస్. పి, సి. హెచ్ రామేశ్వర్ హాజరై మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్