ఎంపీ అభ్యర్థికి బ్రహ్మరథం పడుతున్న ప్రజలు

1569చూసినవారు
ఎంపీ అభ్యర్థికి బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గం మాడుగుల మండలం చంద్రాయన్ పల్లి గ్రామంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ మరియు జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి ఎన్నికల ప్రచారానికి వెళ్లగా గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి.

సంబంధిత పోస్ట్