వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి గెలుపు కోసం ప్రతి కార్య కర్త కృషి చేయాలని ఏఐసీసీ జాతీయ స మన్వయకర్త కొప్పుల రాజు కోరారు. నాగర్ కర్నూల్ జిల్లాలో శనివారం నిర్వహించిన నాగర్కర్నూల్, వనపర్తి నియోజకవర్గ బూత్లవల్ ఏజెంట్ల శిక్షణ తరగతులకు హాజరై పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలను వివరించారు. అత్యధిక మె జార్టీతో గెలిపించాల్సిన బాధ్యత బూత్ లెవల్ ఏజెంట్లదేనన్నారు.