విద్యార్థులని అభినందించిన ఎమ్మెల్యే

62చూసినవారు
విద్యార్థులని అభినందించిన ఎమ్మెల్యే
దామరగిద్ద మండలం ఆశన్ పల్లికి చెందిన ఇంటర్ విద్యార్థులను గురువారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ఘనంగా సన్మానించారు. పరీక్షల్లో ప్రతిభ చూపి ర్యాంకులు సాధించిన భవాని, శ్రీనివాస్, గోపాల్ లను అభినందించి మిఠాయిలు తినిపించారు. మునుముందు విద్యలో ప్రతిభ చూపి జిల్లాకు మంచి పేరు తేవాలని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ శివకుమార్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్