శోభాయాత్ర లో పాల్గొన్న ఎమ్మెల్యే

76చూసినవారు
మక్తల్ పట్టణంలో బుధవారం జరిగిన గణేష్ శోభాయాత్రలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వినాయకులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గణేష్ శోభాయాత్ర ను వీక్షించారు. శోభాయాత్ర ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, విశ్వహిందూ పరిషత్ బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్