కవితా సంపుటిని ఆవిష్కరించిన మాజీ మంత్రి

74చూసినవారు
కవితా సంపుటిని ఆవిష్కరించిన మాజీ మంత్రి
కవి సుబ్బయ్య, సంగిశెట్టి శ్రీనివాస్ రచించిన మహాత్మా జ్యోతిరావు ఫూలే స్ఫూర్తిదాయక కవితా సంపుటిని శుక్రవారం వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తన స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సమాజానికి మహానుభావుల చరిత్ర, వారు అనుసరించిన స్ఫూర్తిదాయక విధానాలు వెలుగులోకి తెస్తూ నేటి ప్రజలకు నైతిక విలువలు అందిస్తున్న శ్రీనివాస్ కు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్