గోవింద్ కు మెరుగైన వైద్యం అందించాలి: మంత్రి జూపల్లి

74చూసినవారు
కొల్లాపూర్ నియోజకవర్గం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం గూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు గోవింద్ అనారోగ్యంతో నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకునిన మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం నిమ్స్ హాస్పటల్ కి వెళ్లి గోవింద్ ని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోవింద్ కు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.

సంబంధిత పోస్ట్