వనపర్తిలో మలేరియా నివారణపై అవగాహన ర్యాలీ

74చూసినవారు
వనపర్తిలో మలేరియా నివారణపై అవగాహన ర్యాలీ
ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మలేరియాను నిర్మూలించవచ్చుని డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాసులు అన్నారు. గురువారం ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకొని వనపర్తి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు కిటక జనిత వ్యాధుల నివారణ అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్