దీపోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే మేఘారెడ్డి

564చూసినవారు
వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలం సోలిపురం గ్రామంలో శుక్రవారం రాత్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో చేపట్టిన దీపోత్సవ కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి , శారదా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అనంతరం భక్తులతో కూడి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్