ప్రజలే నాకు ఆత్మబంధువులు: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

55చూసినవారు
ప్రజలే నాకు ఆప్తులు, ఆత్మబంధువులని. నమ్మినవారు వెళ్ళినా నన్ను నిలబెడుతుంది మీరే అని ఆదివారం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా & మండలంలోని సవాయి గూడెం, చందాపూర్ గ్రామాలలో పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. విద్యావంతుడు, నిజాయితీపరుడైన ప్రవీణ్ కుమార్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్