ఇటీవల కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరిగాయి. తాజాగా మహబూబ్నగర్ జడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్రెడ్డి బుధవారం ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.