వర్షంలో విద్యుత్ స్తంభాన్ని పట్టుకుని వ్యక్తి మృతి (వీడియో)

29492చూసినవారు
వర్షపు నీటిలో కరెంట్ పోల్ ని పట్టుకుని ఓ వ్యక్తి విద్యుత్ షాక్ తో స్పాట్ లోనే కుప్పకూలాడు. భారీ వర్షాలతో నిన్న హైదరాబాద్ నగరమంతా జలమయం కాగా, బహదూర్పురాలో ఓ వ్యక్తి వర్షపు నీటిలో నడుస్తూ విద్యుత్ పోల్ ను పట్టుకున్నాడు. వెంటనే కరెంట్ షాక్ కి గురై చనిపోయాడు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వర్షాల వేళ కరెంట్ పోల్స్, వైర్లకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. SHARE IT>>

సంబంధిత పోస్ట్