బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం

1526చూసినవారు
బెల్లంపల్లి మండలంలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రోధి ఉగాది నామ సంవత్సర పురస్కరించుకొని వేద పండితుల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమం కొనసాగింది ఈ కార్యక్రమంలో బుగ్గ ఆలయ కమిటీ చైర్మన్ మాసాడి శ్రీదేవి ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్