భీమారం మండల కేంద్రంలో బీజేపీ కార్యాలయం ప్రారంభం

60చూసినవారు
భీమారం మండల కేంద్రంలో బీజేపీ కార్యాలయం ప్రారంభం
భీమారం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 400 స్థానాల్లో గెలుపొందడం ఖాయం అన్నారు. పెద్దపెల్లి పార్లమెంట్ లో బీజేపీని గెలిపించి మోదీకి కానుకగా ఇవ్వాలని కోరారు. అనంతరం కాంగ్రెస్, బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిన పలువురికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్