కార్మికులకు నాణ్యమైన పనిముట్లను అందించాలి

60చూసినవారు
కార్మికులకు నాణ్యమైన పనిముట్లను అందించాలి
గనుల్లో పనిచేసే కార్మికులకు సింగరేణి యాజమాన్యం నాణ్యమైన పనిముట్లను అందించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి
సీతారామయ్య అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ నాసిరకమైన పనిముట్ల పరికరాలను సరఫరా చేయడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. కాలం చెల్లిన ఎస్డీఎల్ యంత్రాలను నడిపించి కార్మికులపై పనిభారం పెంచుతున్నారని, అలాంటి వాటిని తీసేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్