ఎస్సీ వర్గీకరణ తీర్పుపై పునరాలోచించాలి

52చూసినవారు
ఎస్సీ వర్గీకరణ తీర్పుపై పునరాలోచించాలి
ఎస్సీ వర్గీకరణ తీర్పుపై పునరాలోచించాలని కోరుతూ మాలమహానాడు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కమిషన్ చైర్మన్ కిషోర్ మాగ్వనా, సభ్యులు వడ్డేపల్లి రాంచందర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ పసుల రాంమూర్తి, రాష్ట్ర అధ్యక్షులు జూపాక సుధీర్ 341 ఆర్టికల్ ను సుప్రీం కోర్టు విస్మరించిందన్నారు. వెంటనే వర్గీకరణపై పునరాలోచన చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్