హైదరాబాద్‌లో పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

60చూసినవారు
హైదరాబాద్‌లో పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు
హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ప్రమాదానికి గురైంది. స్టేషన్‌లోనే పట్టాలు తప్పింది. ఈఘటనతో హైదరాబాద్‌లో పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు చేశారు. నాంపల్లి-మేడ్చల్‌ మార్గంలో సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాగా ఈ ఘనటలో ప్లాట్‌ పారం సైడ్ వాల్‌ను ట్రైన్ ఢీ కొట్టింది. చెన్నై నుంచి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ హైదరాబాద్ వస్తుండగా ఘటన చోటు చేసుకుంది.

సంబంధిత పోస్ట్