ఇళ్లకు మార్కింగ్.. స్పృహ తప్పి పడిపోయిన మహిళ (వీడియో)

51చూసినవారు
మూసీ నదిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ వాటిపై హైడ్రా చర్యలు చేపట్టింది. ఇందులో బాగంగా సర్వేకు వచ్చిన అధికారుల ఆ ఇళ్లను కూల్చడానికి మార్కింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మహిళ ఇంటికి అధికారులు మార్కింగ్ ఇవ్వడంతో ఆమె తట్టుకోలేకపోయింది. వెంటనే స్పృహ తప్పి పడిపోయింది. ఈ ఘటనతో బాధిత మహిళ కొడుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. కష్టపడి కట్టుకున్న ఇళ్లను ఇలా కులుస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

సంబంధిత పోస్ట్