భారీ పేలుడు.. 51 మంది మృతి (వీడియో)

77చూసినవారు
ఇరాన్ లోని దక్షిణ ఖోరాసన్ ప్రాణాంతంలోని శనివారం రాత్రి ఓ బొగ్గు గనిలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో రెండు బ్లాకుల్లో పనిచేసే 51మంది మృతిచెందగా.. 20 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. 24 మంది మైనర్లు ప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మదంజూ కంపెనీ నిర్వహిస్తున్న గనిలోని బీ, సీ అనే రెండు బ్లాకుల్లో మీథేన్ గ్యాస్ లీక్ అవ్వడంతో పేలుడు సంభవించిందని స్థానిక మీడియా తెలిపింది.

సంబంధిత పోస్ట్