కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండా

82చూసినవారు
కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండా
మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం అవరణలో నిర్వహించిన సెప్టెంబర్‌ 17 ప్రజా పరిపాలన దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మంగళవారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్