భారీగా ఈదురుగాలులతో వర్షం

4679చూసినవారు
మెదక్ జిల్లాలోని తూప్రాన్, చేగుంట, నార్సింగ్, రామాయంపేట, నిజాంపేట మండలాల్లో సోమవారం సాయంత్రం భారీ ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. గ్రామాల్లో కరెంటు కోతలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్