మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కౌడిపల్లి మండల పరిధిలోని వెల్మ కన్నె గ్రామంలో శుక్రవారం మాజీ సర్పంచ్ కాజీపేట రాజేందర్ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.