భూమి పూజ కార్యక్రమంలొ పాల్గొన్న నాయకులు

573చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలం కొల్చారం, అప్పాజీపల్లి, పోతంశెట్టిపల్లి, చిన్న ఘనపూర్, కిష్టాపూర్, రంగంపేట్, వరిగొంతం, గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఆవుల రాజిరెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలొ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్