జాతర ఉత్సవాల్లో పాల్గొన్న నాయకులు

50చూసినవారు
జాతర ఉత్సవాల్లో పాల్గొన్న నాయకులు
మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని బొమ్మరం గ్రామంలో శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాల్లో పీసీసీ ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజు రెడ్డి సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, భక్తులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్