శ్రీలంక ఆల్రౌండర్ కమిందు మెండిస్ తన హనీమూన్ను వదులుకుని మరీ IPL 2025లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి ఆడాడు. మార్చిలో తన చిరకాల స్నేహితురాలు నిష్నిని వివాహం చేసుకున్న మెండిస్, విదేశాల్లో హనీమూన్ ప్లాన్ చేసుకున్నా, ఐపీఎల్ పిలుపుతో ఆ యాత్రను రద్దు చేసుకొని భారత్కు వచ్చాడు. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో అతను రెండు చేతులతో బౌలింగ్ చేస్తూ అరుదైన ఘనత సాధించాడు.