లోక్సభ ఎన్నికలకు బీజేపీ తన మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టో మోసపూరితమైనదని కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనటె విమర్శించారు. రైతులకు ఆ పార్టీ గతంలో వాగ్ధానం చేసిన కనీస మద్దతు ధర గురించి బీజేపీ మేనిఫెస్టోలో ప్రస్తావించలేదని మండిపడ్డారు. నిరుద్యోగ యువత ఆకాంక్షలను బీజేపీ తన మేనిఫెస్టోలో పొందుపరచలేదని విమర్శించలేరు.