PM కిసాన్ నిధుల విడుదలపై మోడీ సంతకం

77చూసినవారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం న్యూఢిల్లీలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 3వ సారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తన తొలి సంతకాన్ని PM కిసాన్ నిధి 17వ విడత విడుదలకు సంబంధించిన ఫైల్‌పై చేశారు. పీఎం కిసాన్ నిధి పథకంతో దేశవ్యాప్తంగా 9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతోంది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.20,000 కోట్లు పంపిణీ చేయనుంది.

సంబంధిత పోస్ట్