వేములవాడ రాజరాజేశ్వరుడిని దర్శించుకున్న మోడీ (వీడియో)

563చూసినవారు
పీఎం నరేంద్ర మోడీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేములవాడలో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం వరంగల్ లో ప్రచారం చేయనున్నారు. సాయంత్రం ఏపీలో పర్యటించనున్నారు.

సంబంధిత పోస్ట్