ఆరోపణలపై తొలిసారి స్పందించిన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ

76చూసినవారు
ఆరోపణలపై తొలిసారి స్పందించిన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీ(ఎస్) నేత, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తొలిసారి స్పందించారు. ఈ కేసులో మే 31వ తేదీ ఉదయం 10.00 గంటలకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ‌ముందు హాజరవుతానని ప్రజ్వల్ సోమవారం స్పష్టం చేశారు. ఈ కేసులో తాను పోలీసులకు సహకరిస్తానన్నారు. అయితే తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ ప్రజ్వల్ ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్