ముడా స్కామ్‌.. సీఎం సిద్ధరామయ్యపై మరో ఫిర్యాదు

72చూసినవారు
ముడా స్కామ్‌.. సీఎం సిద్ధరామయ్యపై మరో ఫిర్యాదు
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ముడా కుంభకోణం వ్యవహారం ముప్పుతిప్పలు పెడుతుంది. ఈ నేపథ్యంలోనే ముడా కుంభకోణంలో సిద్ధరామయ్య సాక్ష్యాలను తారుమారు చేశారని.. ఆయనపై గురువారం మరో ఫిర్యాదు నమోదైంది. ముడా కేసులో ఫిర్యాదుదారుల్లో ఒకరైన ప్రదీప్‌ కుమార్‌ ఈ మేరకు ఈడీకి ఫిర్యాదు దాఖలు చేశారు. ఇక, తాజా ఫిర్యాదులో సీఎం కుమారుడు యతీంద్ర పేరు కూడా చేర్చడం గమనార్హం.

సంబంధిత పోస్ట్