బీజింగ్​ని వెనక్కినెట్టిన ముంబై

54చూసినవారు
బీజింగ్​ని వెనక్కినెట్టిన ముంబై
బిలియనీర్​ క్యాపిటల్​ ఆఫ్​ ఏషియా’గా అవతరించింది భారత వాణిజ్య రాజధాని ముంబై. చైనా రాజధాని బీజింగ్​ని వెనక్కి నెట్టి, ఈ జాబితాలో.. తొలిసారిగా మొదటి స్థానానికి చేరింది. హురున్ రీసెర్చ్ 2024 గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం.. ముంబైలో 92 మంది బిలియనీర్లు ఉండగా, బీజింగ్​లో ఆ నెంబర్​ 91గా ఉంది. ఇక భారత్​లో 271 మంది బిలియనీర్లు ఉన్నారు. కానీ చైనాలో ఈ నెంబర్​ 814గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్