మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా: కోమటిరెడ్డి

57చూసినవారు
మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా: కోమటిరెడ్డి
మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చండూర్ లో భువనగిరి లోక్సభ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఇవాళ ప్రచారం రాజగోపాల్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరగాలంటే కిరణ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి తనకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చుతానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్