చిన్నారిపై హత్యాచారం.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రులు

70చూసినవారు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి, హత్య ఘటన స్థలాన్ని మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, సీతక్క, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే విజయ రమణారావుతో కలిసి ఆదివారం పరిశీలించారు. అనంతరం బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైస్ మిల్‌లో ఘటన స్థలాన్ని పరిశీలించి రామగుండం సీపీ శ్రీనివాస్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్