వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన జూపల్లి భాస్కరరావు

84చూసినవారు
వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన జూపల్లి భాస్కరరావు
చారకొండ మండలం జూపల్లి గ్రామంలో బుధవారం మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కరరావు. ఈ కార్యక్రమంలో గాంధీ యువజన సంఘం అధ్యక్షులు పరంజ్యోతి, రాములు యాదవ్, ఎర్రవెల్లి సర్పంచ్ సాయి, ఎండి సిరాజ్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్