మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

53చూసినవారు
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామానికి చెందిన ఎడ్ల వెంకటయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సోమవారం తమ ట్రస్ట్ సభ్యుల ద్వారా ఆర్థిక సాయం అందజేశారు. వారి కుటుంబానికి అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చినట్లు వారి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్