ప్రభుత్వ హాస్పిటల్స్ లో పనిచేస్తున్న మెడికల్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెంచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి. ఇమ్రాన్ విమర్శించారు.