అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

75చూసినవారు
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలో ఆదివారం అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై రాంమూర్తి తెలిపిన వివరాల ప్రకారం బద్యనాయక్ తండాకు చెందిన చిరంజీవి అనే వ్యక్తి బొలెరో వాహనంలో అక్రమంగా 25 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్