నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ప్రధాన రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటన్నర నుండి కురుస్తున్న వర్షానికి కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి పత్తి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.