ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే

81చూసినవారు
ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే
నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేవరకొండలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం నెంబర్ 592లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సంబంధిత పోస్ట్